సదాశివనగర్ మండలం, లింగంపల్లి గ్రామాన్ని బాల్య వివాహాలు జరగని గ్రామంగా అధికారికంగా ప్రకటించారు. జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో ఈ ప్రకటన వెలువడింది. బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం కూడా నిర్వహించారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...

Trending Now



